జమ్ముకశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం శుక్రవారం ప్రధాని మోదీ చేతులమీదుగా జరగబోతున్నది. బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన �
Chenab Bridge: ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఆయన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై ఆ బ్రిడ్జ్ను నిర్మించిన విషయం తె�
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
Chenab Rail Bridge : చీనాబ్ రైల్వే బ్రిడ్జ్పై ఇవాళ ట్రయల్ రన్ నిర్వహించారు. ఓ ప్యాసింజెర్ రైలును నడిపించారు. సంగల్దాన్ నుంచి రియాసి మధ్య ఆ రైలు నడిచింది. త్వరలోనే ఈ బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు.
కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం