ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 22 వరకు మోస్తరు వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు క�
ఈసారి రుతపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా
ఈ ఏడాది నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం 46.6 సెం.మీ కాగా.. 68.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) తెలిపింది. జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో 21.6 సెం.మీ అధిక వ�
రాష్ర్టాన్ని వర్షం ముంచెత్తుతున్నది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక చాలు బాబోయ్.. ఇక వద్దు అనేంతగా వాన పడటం విశేషం. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోనూ అధిక వర్షం కురిసింది.