తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై నిర్మల్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన ఒక టీవీ చానల్ ఎండీ ఏ శ్రవణ్కుమార్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తామని, శ్రవణ్ పోలీసులకు లొంగిపోయాక విచారణ చేయవచ్చు కదా? అని హైకోర్టు పోలీసులకు ఒక ప్రతిపాదన చేసింది. �