లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన, 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైనది. ఆ రాష్ట్రంలో చాలా మంది బలమైన మహిళా నేతలు ఉన్నారు.
Esha Deol | బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, హేమమాలిని గారాలపట్టి ఈశా దేవోల్. తల్లి నుంచి భరతనాట్యం, తండ్రి నుంచి నటన వారసత్వంగా పొందింది. భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమెకు మొదట్లో హిట్లు పలకరించినా తర్వాత వి
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�