కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ) కార్మికులు గత 18 నెలలుగా తమకు రావాల్సిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
Chandrayaan-3 | ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సాధించిన ఘన విజయం మనకు పైకి కనిపిస్తున్నది. అయితే ఈ లక్ష్యసాధన వెనుక చాలా మంది శాస్త్రవేత్తల, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి దాగివున్నదనేది అక్షర సత్యం. ఏ విషయంలోనైనా గెలిచ
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 లాంచ్ప్యాండ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా కేంద్ర ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు.. ఇంకోవైపు ఊసేలేని ఉద్యోగాల భర్తీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపే చర్యలు చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నది.