Heavy Weight | జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు మనిషికి మనః శాంతిని దూరం చేస్తున్నది. సరైన వేళకు తినకపోవడం, నిద్ర పోకపోవడం బరువు పెరగడానికి కారణాలు. �
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఐదు కిలోల బరువుతో బాబు జన్మించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామానికి చెందిన స్పందన ప్రసవం కోసం దవాఖానలో చేరారు. బుధవారం వైద్�
సమయానికి తినక పోవడం, తిన్నా బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టడం వల్ల శరీరానికి అభద్రత పెరుగుతుంది. కొవ్వు రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. రెండు భోజనాలమధ్య విరామం గరిష్ఠంగా ఐదు గంటలక�