పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
Independence Day | పంద్రాగస్టు వేడకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భా
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
గౌహతి: భారీ భద్రత మధ్య 330 ఎకరాల్లోని ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అస్సాంలోని సోంటిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న బార్చల్లా చితల్మారి ప్రాంతంలోని ప్రభుత్వ భూమి�
భవానీపూర్లో పోలింగ్కు భారీ భద్రత | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్కు పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను