ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడిన ఘటన భీమ్గల్ మండలం బెజ్జోరాలో చోటుచేసుకున్నది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జోరా కప్పలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అదే ర�
విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం మండలంలోని మొల్గర గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండలంలోని మొల్గర సమీపాన ఉన్న దుందుభీలో వారం రోజులుగా కాంగ్రెస్ నాయకు లు జేసీబీలతో ఇసుకను �
మొర్రేడు వాగు ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడ ర్యాంపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా భావించి రాత్రికే రాత్రే ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల�
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు రాజకీయ, పలుకుబడి కలిగిన నాయకుల అండదండలతో లారీల ద్వారా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్క�