జలసంద్రమైన సిరిసిల్ల పట్టణం 30 ఏండ్లలోనే అతిపెద్ద వాన నీటమునిగిన పలు కాలనీలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కార్మిక క్షేత్రం సిరిసిల్ల జలసంద్రమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురి�
ప్రజలకు అసౌకర్యం కలుగొద్దు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ను సిద్ధం చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వర్షాల పరిస్థితిపై సీఎస్తో సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్�
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
గంటన్నరలో వరద మల్లింపునకు చర్యలు : మంత్రి గంగుల | నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ �
మాదన్నపేట చెరువు | భారీ వర్షాలకు నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు మత్తడి పోస్తున్నది. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్నవరం | ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవ�
Lmd Reservoir | ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 18 గేట్ల ద్వారా లక్షా 76 వేల 706 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నార�
Himayat Sagar | నగర శివార్లలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లో 1762.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గరిష్ఠ నీటిమ
Karimnagar | భారీ వర్షాలతో కరీంనగర్ పట్టణం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు ప�
Siricilla | సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ల