గుజరాత్లో వచ్చిన భారీ వరదల్లో ఒక జంట కారులో చిక్కుకుపోయి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. సబర్కాంత జిల్లాలో కరోల్ నది పొంగడంతో ఆదివారం వచ్చిన భారీ వరదల్లో ఒక వ్యక్తి తన భార్యతో కారులో చిక్కుకుపోయారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్కు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది.
జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడు�