గుండె సంబంధిత తీవ్ర పరిస్థితులను క్షణాల్లో గుర్తించగలిగే కృత్రిమ మేధ (ఏఐ) స్టెతస్కోప్ను అభివృద్ధి చేశామని బ్రిటన్ వైద్యులు తెలిపారు. సాధారణంగా ఉపయోగించే చెస్ట్ పీస్కు బదులుగా ఈ ఆధునిక స్టెతస్కోప్
ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో.. మధుమేహం ముందు వరుసలో ఉన్నది. వయసు, లింగభేదం లేకుండా ఈ వ్యాధి అందర్నీ ఇబ్బంది పెడుతున్నది. అయితే.. గర్భిణుల్లో షుగర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్నదని ఆర�
నిద్రలేమి మాత్రమే కాదు.. అతినిద్ర కూడా అనర్థమేనని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పరిమితికి మించి పడుకున్నా.. లేనిపోని రోగాలు చుట్టుముడతాయని చెబుతున్నాయి. రోజుకు 7- 8 గంటలు పడుకోవడం ఆరోగ్యకరమనీ, అంతకుమిం�
డయాబెటిస్ రోగులు లేని వీధి లేదు. దేశంలో రోజు రోజుకూ చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. దీని నివారణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇన్సులిన్తో జీవితకాలం నెట్టుకురావాల్సిన దుస్థితే. ఇప్పటి