కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఫలాలు రోగులకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీతో లక్షల మంది నిరుపేద రోగులు వివిధ రకాల శస్త్రచికిత్సలు, అవయవమార్పిడి వంటి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందుతుం�
Pollution | దేశ రాజధాని ఢిల్లీలో దసరాకు ముందు వాయు కాలుష్యం భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వత్రా ఆందోళన వ్యక
గుండె పోటు వచ్చిన బాధితులకు కార్డియాక్ రిహాబ్ చికిత్సతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించవచ్చని ఈఎస్ఐ మాజీ వైద్యాధికారి, కార్డియో రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి తెలిపారు.
Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో గుండె, మ�
హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్లకు వెళ్లాల్సిన పరిస్