నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లో కరెంటు లేకపోవడంలో ఆశ వర్కర్లు టీకాలను చెట్ల కిందనే వేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఈ హెల్�
మహిళలను అందరూ గౌరవించాలని నర్సంపేట ఎమెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు రూ.6.50 కోట్లతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు, అలాగే గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించ�
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసాయం అందించేవారు. నేడు అవే ఉపకేంద�