ఇల్లు, కార్యాలయం, ప్రయాణాలు... ఇలా ఎక్కడైనా సరే రోజుకు 8.5 గంటలపాటు లేదా వారానికి 60 గంటలపాటు కూర్చుంటే అనారోగ్యంతోపాటు వేగంగా ముసలితనం వస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ప్రతి రోజూ 30 నిమిషాలసేపు పరు
156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం, మధ్యపానం, శారీరక శ్రమ లేకపోవటం వల్లనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ (ఎస్సీఎస్) మొదటి అంతర్జాతీయ వార్షిక సమావేశం నిపుణులు అభిప్రాయపడ్డారు.