భారత్లో పరోక్ష ధూమపాన మరణాలు 1990తో పోలిస్తే 2003 నాటికి 50శాతం మేరకు పెరిగాయి. 2023లో భారత్లో 44.4 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురైనట్లు ప్రపంచవ్యాప్త విశ్లేషణ వెల్లడించింది. ఆరోగ్యపరంగా పిల్లలకు ఇది గణనీయమైన
Paper Cup | సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో కాఫీ, టీలాంటి వేడి ద్రవాలు పోసినప్పుడు లక్షలాది మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అధ్యయనం వెల్లడించింది.
ఈ రోజుల్లో చాలామంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్లలో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. దాంతోపాటు అతి త్వరగా కండలు పెంచాలని రకరకాల ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండలు పెంచుక�
ఆరోగ్యంపట్ల అవగాహన పెరగడంతో దుస్తులు, మేకప్, ఇంటీరియర్, కుక్వేర్ అన్నీ మారిపోతున్నాయి. ఇదంతా మంచికే. కానీ, ఈ ట్రెండ్ కూడా ప్రమాదకరమైన దారిలోకి పోతోందిప్పుడు. ప్లాస్టిక్తో వచ్చే అనారోగ్య సమస్యలే కా�
ఈ రోజుల్లో చాలామందికి బరువు తగ్గడం భారమైంది. వెయిట్లాస్ కోసం కొందరు జిమ్ల చుట్టూ తిరిగితే, మరికొందరు కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. అయితే, కొందరు ఉన్నట్టుండి బరువు తగ్గుతారు కూడా. అకస్మాత్తుగా, ఎటువం�
తీరికలేని జీవితాల్లో.. వ్యాయామానికి సమయం కేటాయించడమే కష్టమై పోతున్నది. ఈ క్రమంలో వారాంతపు వర్కవుట్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. వారం మొత్తం చేయాల్సిన ఎక్సర్సైజులన్నిటినీ.. శని, ఆదివారాల్లోనే చేసేస్తు�
ఎముకలు-గుండె.. ఈ రెండిటి ఆరోగ్యం వేర్వేరు అంశాలుగానే చూస్తారు. కానీ, మెనోపాజ్ దాటిన మహిళల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటే.. ఎముకలు విరిగే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇల్లు, కార్యాలయం, ప్రయాణాలు... ఇలా ఎక్కడైనా సరే రోజుకు 8.5 గంటలపాటు లేదా వారానికి 60 గంటలపాటు కూర్చుంటే అనారోగ్యంతోపాటు వేగంగా ముసలితనం వస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ప్రతి రోజూ 30 నిమిషాలసేపు పరు
156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలెర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం, మధ్యపానం, శారీరక శ్రమ లేకపోవటం వల్లనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ (ఎస్సీఎస్) మొదటి అంతర్జాతీయ వార్షిక సమావేశం నిపుణులు అభిప్రాయపడ్డారు.