పదేళ్ల కేసీఆర్ పాలనలో తల్లీబిడ్డల ఆరోగ్యం సంరక్షణ కోసం చేపట్టిన కృషికి కేంద్రం కితాబిచ్చింది. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అధిక ప్రగతిని సాధించిందని తాజా నివేదికల్లో స్పష్టం చేసింది. బీఆర్ఎస
వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐదోస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ప్రశంసించారు. శనివారం జిల్లాలోని చెన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా�
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు.
మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత లోపం ఎక్కువగా ఉందని, క్షేత్రస్థాయిలో పీహెచ్సీల వై ద్యసిబ్బంది వారికి పోషకాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాలని సిద్దిపేట కలెక్టర్ మికిలినేని మను చౌ దరి సూచించారు. శనివార