ప్రభుత్వ దవాఖానాల్లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించడంలో భాగంగా ఉమ్మ డి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సి
ప్రభు త్వ దవాఖానాల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండే లా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు.
కొవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణప�
ప్రభుత్వ దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మల్కాజిగిరి నియోజక వర్గంలోని ప్రభుత్వ దవాఖానలలో మౌలిక సదుపాయాలు కల్పించాల