రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్ట�
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�
ఏడాదిలోగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు వరంగల్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మా ర్చాలనేది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు