ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన అవగాహన ర్�
మనసు మహా శక్తిమంతమైంది. మనిషిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు మహా బలహీనమైంది. మనిషిని పాతాళానికి లాక్కెళ్తుంది. మనసుకు రుగ్మత వస్తే.. శరీరమూ ముడుచుకు పోతుంది. ఆలోచనలు పక్కదారి పడతాయి. వ్యక్తిత్వాన్�
రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు అంతే ఘనంగా ముగిశాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలను ఈ సంబురాలు కండ్ల ముందుంచాయి.
తమది మనసున్న, మానవీయ ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.
నేడు ఆరోగ్యంపై మనం తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో మనం సంతోషంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.