విద్యార్థుల ఆరోగ్యం విషయంలో హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ హెచ్చరించారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా�
ఇప్పుడు నలభై దాటకముందే గుండెనొప్పితో కుప్పకూలిపోతున్న వాళ్ల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయులు, పని ఒత్తిడిలో కుంగుబాటుకు గురవుతున్నవాళ్లు, ఇతర శారీరక సమస్యలపై అవగాహన లేమి�
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తింటే అంతగా రుచించదట. దీంతో మన నాలుక సంతృప్తి చెందేవరకు ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుందట. ఇలా తింటూపోతే బరువు పెరిగిపోతాం. అలా మన అధిక బరువుకు ఒత్తిడి కూడా కారణం అవుతుందన్న
తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల జైలు జీవితం అనుభవిస్తున్న వారు, విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన�