కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 25 లక్షల విలువజేసే 87.6 కేజీల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం �
Bandi Sanjay | సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేలా స్కిట్ను ప్రదర్శించినందుకు గానూ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని హయత్ నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజ�