భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’ యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా శనివారం చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా సాగింది.
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మున్సిపాలిటీలు నాటే మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింద�
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది విడుతల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ఉత్సాహంతో తొమ్మిదో విడుతకు ఏర్పాట్లు