ఏటా గల గలా పారేటి గంగమ్మ తల్లి.. ఈఏడాది నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఒకేచోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రం చుక్క నీరు లేక బీటలువారి నల్లమట్టి దర్శనమిస్తున్�
మెదక్ జిల్లా మాసాయిపేటలోని మరకత లింగ శివపంచాయతన రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా.. మరో పండరీపురంగా విరాజిల్లుతున్నది. మూడు శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయం కల్యాణార్థుల పాలిట కల్పత�