భీమారం, జనవరి 16 : మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన పిట్టల స్వప్న అయోధ్య రామమందిరం రూపంలో వేసిన ముగ్గు ఆకట్టుకున్నది. రామ మందిరంపై పక్షులు ఎగురుతున్నట్లు, హరిదాసు పాట పడుతున్నట్లు, ఆ పక్కనే చిన్నార�
ఉమ్మడి అంబరాన్నంటాయి. ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది. మూడు రోజుల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులేసి ఆకట్టుకున్నారు. చిన్నాపెద్ద గాలిపటాలన�