Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జనసేన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీతో జత కట్టడం, సీట్ల పంపకంలో అన్యాయంపై కాపు సంఘం నాయకుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య గురువారం మరో లేఖను సంధించారు.
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనల మధ్య జరిగిన పొత్తుల వ్యవహరంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య ఆందోళన వ్యక్తం చేశారు.