రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరన్నంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభ�
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలంతా ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీ�