కరుణామయుడు, శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చ�
పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలను తమ ప్రభుత్వం అందజేస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన
క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం రహ్మత్ నగర్ డివిజన్లో హ్యాపీ క్రిస్మస్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ కానుకలను క్రైస్తవులకు ఆయన పంపిణీ చేశ�