Basantapuram | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలాధారణ భక్తులు ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
హనుమాన్ భక్తుల టూరిస్టు బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. ఆ వెంటనే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గురువా�
పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేశ్ ఆత్మారాం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 200 మ�