వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడంలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి నగర అభివృద్ధి కోసం కొత్తగా ఏ పనులు చేపట్టలేదు.
ఫ్రీ బస్సు సౌకర్యంతో హనుమకొండ బస్స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరిగి దొంగలు రెచ్చిపో తున్నారు. ప్రయాణికుల్లో కలిసిపోయి క్షణాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు, బ్యాగులు మాయం చేస్తున్నారు. బస్సుల్లో
హనుమకొండ బస్స్టేషన్లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు, ప్రజలు సొతూళ్లకు వెళ్లేందుకు బస్స్టేషన్కు చేరుకున్నారు.