యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలు సిద్ధమయ్యాయి. పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి రెండు పోచంపల్లి ఇకత్ పట్టు చీరెలు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
తెలంగాణకు చెందిన మూడు చేనేత వస్ర్తాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా, అందులో మన రాష్ట్రంలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, న�
కరీంనగర్ : చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కోర్టు చౌరస్తా వద్దగల శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత, జౌళీ శాఖ కర�