హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు నిర్వహించిన థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన పోచంపల్లి చేనేత కళాకా
తారా గార్డెన్లో భావనారుషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం కార్పొరేటర్ ఏనుగుల మానస ప్రారంభించారు.