పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వ
దక్షిణ షిర్డీగా ప్రసిద్ధి గాంచిన దిల్సుఖ్నగర్లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.