‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..’ అనే సంకీర్తనలతో ఉమ్మడి జిల్లాలోని సాయి మందిరాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా బాబా మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల వద్ద సాయినాథుడికి ప్రత్యేక పూజ�
హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు.. తల్లిదండ్రుల తర్వాత ఆయన్నే ఎక్కువగా పూజిస్తారు.. సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గౌరవిస్తారు.. శ్రీరామచంద్రుడు అంతటి వాడే గురువుతో విద్యనభ్యస�
పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వ
దక్షిణ షిర్డీగా ప్రసిద్ధి గాంచిన దిల్సుఖ్నగర్లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.