ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు భారత్పై బెదిరింపులకు దిగాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్య రామమందిరం సహా పలు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ఇచ్చినవారికి రూ.8.40 కోట్లు పారితోషికం ఇస్తానని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రకటించారు. నవంబర్ 26 నుంచి సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయాల�
అమెరికా ఆరోపిస్తున్నట్టుగా న్యూయార్క్లో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో ప్రమేయం ఉన్న అధికారులను భారత ప్రభుత్వ దర్యాప్తులో గుర్తించినట్టు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడ�