కేసీఆర్ పాలనలో యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన గురుకులాలకు కాంగ్రెస్ పాలనలో తాళాలు వేసే దుస్థితి రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులా�
రాష్ట్రంలోని వసతి గృహాల సమస్యలు రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం అవుతాయి. అద్దె భవనాలు, వసతుల లేమి, ఫుడ్ పాయిజన్లతో సహవాసం చేస్తున్న విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారి పరిస్థితిని తలచుకుంటేనే కండ�