రాష్ట్రంలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల సంఘాలన్ని ఏకమయ్యాయి. వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకునేందుకు రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి.
అన్ని గురుకులాల్లో ఒకే విధమైన పనివేళలను ప్రవేశపెడుతూ జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసొసియేషన్ (పీఆర్జీటీఏ) అధ్యక్షుడు వే�
గురుకులాల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కొత్త సంఘం ఆవిర్భవించింది. పీఆర్టీయూ టీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ) ఏర్పడింది.