గురుకుల రిక్రూట్మెంట్లో డౌన్ మెరిట్ను అమలు చేసి, బ్యాక్లాగ్లు లేకుండా చూసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న గురుకుల అభ్యర్థులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఎక్కడికక్కడ అరెస్టులక�
“ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎగదోశారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం కోసం ఊరూరా తిప్పారు. ఓట్లను వేయించుకున్నారు. పదవులను పొందారు. మమ్ముల నట్టేట్లో వదిలేసి పెదవులు మూసుకున్నారు” అంటూ పలువురు సీనియర్ కాంగ్రెస�
గురుకుల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని, వెయిటింగ్ జాబితా అమలును పరిశీలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాడెత్తేసింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామంటూ సీఎ�
గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటివరకు తేల్చిచెప్పిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకుసాగ�