ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాల్లోని ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తింపజేయాలని తెలంగాణ సాంఘి క సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది.
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మద్నూర్ మండలం కొడిచెరకు చెందిన కావస్కర్ సంగీత (
గురుకుల సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాస్ అహ్మద్ సూచించారు. మైనారిటీ గురుకుల డిప్యూటీ వార్డెన్లకు ఓరియం�