గురుకులంలో అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది.
కమలాపూర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల విద్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు. జిల్లాలో తొలిసారి బాలికల విద్యాలయంలో బస చేసేందుకు కలెక్టర్ రావడంతో విద్యార్థులు, ఉపా�
సమయం వృథా చేయకుండా దృఢ సంకల్పంతో చదవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండలంలోని ఎన్సాన్పల్లిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్ట