గురుపౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఆలయాలు అఖండ సాయినామస్మరణతో మారుమోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య�
తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు. కానీ, మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్త�
మన జీవితంలో విజ్ఞానం ఎలాంటి పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే గురుపౌర్ణమి ఉత్సవం. నిత్య జీవితంలో విజ్ఞానాన్ని ఎంతవరకూ వాడుకుంటున్నాం? ఇంకా జీవనంలో ఏ ఏ పార్శాలు విజ్ఞానానికి దూరంగా ఉ�