గుల్జార్హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన శ్రీ కృష్ణ పెరల్స్ భవనం మంటల తీవ్రతకు లోపలి భాగం తునాతునకలైంది. ఎటుచూసినా పగుళ్లే కనిపిస్తున్నాయి. అసలు భవనంలోపల మూడుఫ్లోర్లలో ఎక్కడా ఒక్క వస్తువు కూడా మిగలలే�
గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బందికి సరైన వసతులు లేకపోవడంతో వేగంగా మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్కు కూతవేటు దూరంలో అగ్ని కీలలు 17 మందిని బలితీసుకున్నాయి. నిద్రలో ఉండగా.. దట్టంగ�