అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ను వికారాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీలు, గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిన తానేదార్ కోసం కొంతకాలంగా పోలీసులు వెతుకుతున్నారు.
రైలు ప్రమాదానికి బాధ్యులను చేస్తూ రైల్వే చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రైల్వే ఇంజినీర్లపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ప్రత్యక్ష చర్య తీసుకున్నారు. థాణేలోని ముంబ్రా స్టేషన్ సమీపంలో జూన్ 9న జరిగిన
ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగ�