ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాంప్లెక్స
మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు.
నిరుపేద మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని వరంగల్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ పీ డేవిడ్రాజ్ అన్నారు.