గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది.
సింగూరు సింహ గర్జన ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్ర పక్షి, జంతువు, పుష్పం ఏవి? బలగం సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఎవరు?.. ఇవీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్నలు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష సజావుగా ముగిసింది. 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 53,213 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 42,469 మంది హాజరయ్యారు. 10,739 మ
అభ్యర్థులు నెలల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు. గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. కొలువే లక్ష్యమంటూ ప్రతినబూని చదివారు. ఇన్నాళ్లు మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న పుస్తక గంధాన్ని పేపర్�