ఎక్సైజ్ శాఖ ద్వారా వేలాది కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే శాఖకు వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్
జూనియర్ లెక్చరర్ (జేఎల్), గ్రూప్ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఇటీవల పోలీస్ దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన, గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 రోజులపాటు గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోకస్ అకాడమీ సహకారంతో ఉచిత శిక్షణ ఇవ