నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల సాధారణ ప్రజలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించవచ్చేమో. కానీ, తెలంగాణలోని నిరుద్యోగులు మాత్రం అస్సలు సహించరు.
టీఎస్పీఎస్సీ 2022 గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని �
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనున్నది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఈ నెల 16వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
TSPSC | గ్రూప్-3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే �