స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో గ్రూప్-2 విజేతలకు నియామకపత్రాలు ఇచ్చేందుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న నియామక పత్రాలు ఇచ్చేందుకు ముహూర్తం ఖరారుచేసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తూ నగేశ్ అనే అభ్యర్థి ఫిట్స్తో పడిపోయాడు. తక్షణం స్పందించిన అధికారులు అతడిని చికిత్స కోసం స్థానిక దవాఖ�
ప్రేమ విఫలమవటంతోనే మర్రి ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని హైదరాబాద్ సెంట్రల్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ప్రవళిక ఇప్పటివరకు ఎలాంటి పోటీ పరీక్ష రాయలేదని, కోచింగ్ కోసం 15 రోజుల క్రితమే హైద�