తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 37,152 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, 87 �
Group-1 | గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్పీఎస్సీ తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పేర్కొన్నది.
సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పర
TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్లో ఈ నెల 11న (ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికా