గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను టీజీపీ
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.