రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదేండ్ల పాటు ఉబికివచ్చిన భూగర్భజలాలు ఏడాదిన్నరగా మరింత లోతుకు పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉన్న జలాలు మార్చి నాటికే 9.91 మీటర్ల దిగవ�
మనకూ మన ముందు తరాలకు జల వనరులు ఎంతో అవసరం.. ఇప్పుడు అవకాశం దొరికిందని అవసరానికి మించి జలాలు వినియోగిస్తే మున్ముందు భూగర్భజలాలు ఇంకిపోవడం ఖాయం. కాబట్టి ‘జల నిధులను’ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో సాధారణ వర్షపాతం 1,200 మిల్లీమీటర్లు నమోదు కాగా.. ఈ యేడాది అధిక వర్షపాతం కురిసింది. బోథ్, నేరడిగొం డ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్, నార్నూర్, ఆదిలాబాద్ రూరల్�
ఏడేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ రాష్ట్రం భూమి పైన, భూగర్భంలోనూ జల నిధులతో కళకళలాడుతున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు.