వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్కు తీసుకొ�
వేరుశనగకు గిట్టుబాటు ధర లు రావడం లేదంటూ బుధవారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల వరకు వేరుశనగకు క్విం టా రూ.8,500పైగా ధర పలుకగా రెండు, మూడు రో జులుగా ధరలు తగ