నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు భారీగా వేరుశనగ ధాన్యం తీసుకొచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో సంత ఉండడం, టెం డర్లు సమయానికి అవుతాయనే ఉద్దేశ్యంతో రైతులు పెద్దఎత్తున వేరుశనగ ధాన్యాన్ని �
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారులు చెప్పిందే ధర అన్నట్లు కొనసాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత వేరుశనగకు ధరలు తగ్గిపోయాయని సోమవారం రైతులు లబోదిబోమన్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువు దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు మార్కెట్కు తెచ్చిన వేరుశనగ పంట నాణ
వేరుశనగ పంటను పండించడంలో వనపర్తి జిల్లా రికార్డును మూటగట్టుకున్నది. కానీ నేడు మళ్లా వెనక్కి వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది.
ఉమ్మడి చందంపేట మండలంలో వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో 3,600 హెక్టార్లలో పల్లి సాగు చేయగా.. ప్రస్తుతం 4,850 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
Groundnut cultivation | రాష్ట్రంలో యాసంగి పంటగా సాగు చేసే నూనెగింజల పంటల్లో పల్లి ముఖ్యమైనది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా మిత్ర పురుగులు రక్షించబడటమే కాకుండా.. పెట్టుబడి తగ్గి...